అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసిన అధికారులు

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసిన అధికారులు

0
TMedia (Telugu News) :

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసిన అధికారులు

టీ మీడియా, నవంబర్ 6, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను ములకలపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ములకలపల్లి ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం ములకలపల్లి మండలం వీకే రామవరం చివరలోని ముర్రేడు బాగా నుంచి అక్రమంగా వేసుకున్న తరలిస్తున్నారు. సమాచారంతో పోలీసుల ఆదివారం దాడులు చేసి నాలుగు పట్టుకున్నారు. వాటిని తహసిల్దార్ కార్యాలయానికి తరలించమని ఎస్ఐ తెలిపారు.

Also Read : ఎక్కడ మట్టి అక్కడే

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube