ఉద్యోగుల జాతీయ క్రీడలకు ఎంపిక
టీ మీడియా,మార్చి25, జన్నారం: మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల (బాలికల) -జన్నారం లో వ్యాయాను ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న మడే స్రవంతి ఉద్యోగుల జాతీయస్థాయి క్రీకాపోటీలలో పాల్గొననున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ తెలిపారు. 400 మీటర్ల పరుగుపందెం ,లాంగ్ జంప్ అంశాలలో తెలంగాణ రాష్ట్రం తరపున హరియాణ రాష్ట్రం గుర్గావ్లో జరిగే జాతీయ క్రీడా పాల్గొననున్నట్లు తెలిపారు.ఈ ఈ సందర్భంగా మడె స్రవంతి నీ జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీకాంత్ రెడ్డి , బండ, మీనారెడ్డి, బెల్ల శ్రీను , మండల విద్యాధికారి విజయ్ కుమార్, రోజువరకుమారి పి ఆర్ టి యు టి ఎస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కట్ట రాజమార్ నగురు సత్యనారాయణ, పి డి ఐ ఎస్ యాకోబ్, నెమలికొండ ప్రభాకర్ తదితరులు అభినందించారు.
Also Read : కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమం
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube