విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మల్లు నందిని విక్రమార్క
విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మల్లు నందిని విక్రమార్క
విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మల్లు నందిని విక్రమార్క
లహరి, జనవరి 27,మధిర : పట్టణంలో గీతా మందిర్లో వినాయక, శ్రీ రాధాకృష్ణులు, ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుచున్నది ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులైన మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని విక్రమార్కహాజరయ్యి పూజలు నిర్వహించారు. దేవాలయ అర్చకులు మంత్రోచ్ఛారణతో స్వాగతం పలికారు. దేవాలయ కమిటీ చైర్మన్ కర్లపూడి వాసు నందిని విక్రమార్క గారికి శాలువా కప్పి సత్కరించారు.
Also Read : సరైన ఫ్రెండ్ను కనిపెట్టడం ఎలాగంటే..
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ధారా బాలరాజు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు చిలువేరు బుచ్చి రామయ్యపట్టణ కాంగ్రెస్ నాయకులు షేక్ జహంగీర్, ఆదిమూలం శ్రీనివాసరావు, మైలవరపు చక్రి మైలవరపు, శ్రీలక్ష్మి మొదలగు వారు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube