వందే భారత్ ట్రైన్ పై మళ్లీ రాళ్ల దాడి

వందే భారత్ ట్రైన్ పై మళ్లీ రాళ్ల దాడి

0
TMedia (Telugu News) :

వందే భారత్ ట్రైన్ పై మళ్లీ రాళ్ల దాడి

టీ మీడియా, ఫిబ్రవరి 4, ఖమ్మం : వందేమాతరం రైలు పై శనివారం ఉదయం ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో రాళ్ల దాడి జరిగింది.రైల్వే స్టేషన్ సమీపంలో దాడిలో ధ్వంసమైన సీ 12 కోచ్ విండో ఎమర్జెన్సీ గ్లాస్ ను విశాఖ స్టేషన్ లో రైల్వే అధికారులు. మార్చారు.గతం లో వైజాగ్ లో లోనూ దాడి జరిగింది .ఈ ఘటన స్థానికంగా చర్చ నీయంశం అయింది.3 గంటలు ఆలస్యంగా వైజాగ్ నుండి రైలు బైలు దేరింది .
ఆ బ్యాచ్ నా..
నగరం లోని మామీళ్ల గూడెం, సారథి నగర్ , మొండి గెట్ సమీపం లో రైలు పట్టల వెంబడి రాత్రి 11 గంటల నుండి కొంత మంది బ్యాచిలు గా మద్యం సేవించడం,అరాచక పనులు చేయడం పరీ పాటిగా మారింది.శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత మామీళ్ల గూడెం లోని సాయి బాబా గుడి రోడ్ లోని ఏస్ బి ఐ ఎ టి ఏం వద్ద ముగ్గురు యువకులు మద్యం మత్తు లో వీరంగం చేశారు.

Also Read : వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణీ మృతి

వీరి నీ దొంగలు గా అనుమానించి స్థానికులు ప్రశ్నిం వారీ పైన దౌర్జన్యం కు ప్రయత్నం చేశారు.ఆ ప్రాంతంలో ఇటీవల ఇంటి తాళాలు పగుల గొట్టి న ఘటనలు జరిగాయి..ఈ బ్యాచ్ నే వందే మాతరం రైలు పై రాళ్ళు వేశారా అనే అనుమానం లు ఉన్నయి.ఇది ఇలా ఉంటే వందే మాతరం రైలు పై రాళ్ళు వేసిన వారిని సి సి ఫుటేజ్ లు ద్వార పోలీస్ లు గుర్తించి నట్లు తెలిసింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube