గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో

-బిజీవిఎస్ రాష్ట్ర అధ్యక్షులు శివ నాయక్

0
TMedia (Telugu News) :

గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో

-బిజీవిఎస్ రాష్ట్ర అధ్యక్షులు శివ నాయక్

టీ మీడియా, ఫిబ్రవరి 27, వనపర్తి బ్యూరో : వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ (కెయంసి)లో జూనియర్ విద్యార్థినిపై సీనియర్ విద్యార్థి ర్యాగింగ్ పాల్పడి చిత్ర హింసలకు గురి చేయడంతో చికిత్స పొందుతూ ఇవాళ ఆదివారం మృతి చెందడం జరిగింది.దీనికి కారుకులైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని నిర్లక్ష్యంగా వహించిన ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని సైఫోను వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉరితీయాలి ప్రియాంక రెడ్డికి జరిగినటువంటి న్యాయము గిరిజన బిడ్డలకు కూడా ఇలాంటి న్యాయమే జరగాలి

Also Read : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

రాష్ట్రంలో రోజు రోజుకీ ర్యాగింగ్ భూతం పెరిగి పోతుందని దీనిని అరికట్టాలని రాష్ట్ర అధ్యక్షులు శివనాయక్, రాజ్ కుమార్ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ఇంచార్జ్, సునీల్ నాయక్ బంజారా గిరిజన విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షులు, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా రవీందర్ నాయక్, సేవా సంఘం జిల్లా అధ్యక్షులు జాత్రు నాయక్, చంద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube