హెచ్ఐసీసీ వద్ద ఉద్రిక్తత.. పోలీసులు అలర్ట్
టి మీడియా, జూలై 2,హైదరాబాద్:బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్కు వస్తున్న వేళ హెచ్ఐసీసీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూత్ కాంగ్రెస్ నేతలు హెచ్ఐసీసీ ముట్టడికి ప్రయత్నించారు.
Also Read : రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలి: సీఎం కేసీఆర్
ఈ క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వచ్చే సమయంలో ఆయనను అడ్డుకోవాలని కాంగ్రెస్ నేతలు భావించినట్టు సమాచారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube