నివాళులు అర్పించిన టీజేఎస్ నాయకులు
టీ మీడియా, నవంబర్ 20, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో నందిమల్ల సవరయ్య (దుబాయ్) మృతి పట్ల సంతాపం తెలిపిన తెలంగాణ జన సమితి పార్టీ నాయకులు నందిమల్ల సవరయ్య మృతి చెందడంతో చాలా బాధాకరమన్నారు. మత్స్యకార కుటుంబంలో చాలా పేరుగాంచిన వ్యక్తి నందిమల్ల (దుబాయ్) సవరయ్య. భౌతిక గాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Also Read : వాల్మీకుల న్యాయపరమైన డిమాండ్ల పరిష్కరించాలి
సవరయ్య ఆత్మకు శాంతి కలగాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎంఏ ఖాదర్ పాష, టౌన్ అధ్యక్షులు కె. రఘునాయుడు,టౌన్ ప్రధాన కార్యదర్శి శాంతారాం నాయక్,బీసీ నాయకులు రాము, భౌతిక గాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube