మృతులకు టిఆర్ఎస్ నేతల నివాళి
టీ మీడియా, మార్చి 15,జూలూరుపాడు: మండలం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన పోతురాజు పెద్ద మల్లయ్య(85) మరియు అదే కాలనీ చెందిన కొడ్రు మస్తాన్(80) అనారోగ్యంతో మరణించగా వారి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించిన టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు *చౌడo నరసింహారావు,
ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీమతి లావుడియా సోనీ గారు, రైతుబంధు మండల కన్వీనర్ యదళ్ళ పల్లి వీరభద్రం గారు,కాకర్ల ఎంపీటీసీ పొన్నెకంటిసతీష్, వెంగన్నపాలెం సర్పంచ్ గెలిగే సావిత్రి , రైతుబంధు జిల్లా సభ్యులు వేల్పుల నరసింహారావు, సొసైటీ డైరెక్టర్ చాపలమడుగు రామ్మూర్తి,ఉప సర్పంచ్ సంఘ నాయకులు దేవరకొండ కిరణ్, కో ఆప్షన్ సభ్యులు ఎస్కే లతీఫ్,AMC డైరెక్టర్ సపవత్ నరసింహారావు,ఎస్సి సెల్ అధ్యక్షులు పణితి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు రామ్ శెట్టి నాగేశ్వరరావు, రామిశెట్టి రాంబాబు, మోదుగు రామకృష్ణ,తోట శ్రీను, మాడుగుల నాగరాజు, వడ్డే సత్యం, మల్లెల నాగేశ్వరరావు, చలమల నరసింహారావు, మోదుగు మణి, ఉబ్బ పల్లి సంజీవ రావు,భూక్యా హరికృష్ణ,ఉసికలవెంకటేశ్వర్లు, ఉబ్బపల్లి మహేష్, కిన్నెర నరసింహారావు, మంద సురేష్, ఉబ్బపల్లి రవి,గుగులోత్ రాంబాబు, ధరావత్ లక్ష్మీనారాయణ,బోడ బాబూలాల్,సోషల్ మీడియాగుగులోత్ రాంబాబు మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Also Read : హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు సంచలన తీర్పు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube