కవరేజ్ కి వెళ్లి ఎన్ టివి రిపోర్టర్ గల్లంతు
టి మీడియా,జూలై 13,జగిత్యాల ప్రతినిధి; స్థానికంగా నీటి మధ్యలో చిక్కుకొన్న కూలీల వార్తను కవరేజ్ కోసం మంగళవారం ఎన్ టివి రిపోర్టర్ జెమిర్ వెళ్లారు వరద ఉధృతి పెరిగి జెమిర్ ప్రవాహంలో గల్లంతు అయ్యారు.ఆయన ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు ముమ్మరం చేశారు.
Also Read : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యాలయంపై బాంబు దాడి
విధినిర్వహణలో ఉన్న జర్నలిస్ట్ ప్రమాదం కు గురికావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.జమెర్ క్షేమంగా వస్తా రని అందరూ ఎదురు చూస్తున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube