ఉక్రెయిన్లో చిక్కుకపోయిన భారతీయులకు కైవల్లోని భారత ఎంబసీ కీలక సూచనలు చేసింది. భారత అధికారులతో సమన్వయం లేకుండా సరిహద్దు పోస్టులకు వెళ్లవద్దని ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం తన పౌరులకు సూచించింది. ఈ మేరకు ట్వీటర్లో తెలిపింది.
ఇది కూడా చదవండి : భారత రాయబార కార్యాలయం ప్రకటన: https://t.co/J5xT1nzpvi
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube