శ్రీసీతారామాంజనేయ కళాపరిషత్తు ఆధ్వర్యంలో వన సమారాధన

శ్రీసీతారామాంజనేయ కళాపరిషత్తు ఆధ్వర్యంలో వన సమారాధన

1
TMedia (Telugu News) :

శ్రీసీతారామాంజనేయ కళాపరిషత్తు ఆధ్వర్యంలో వన సమారాధన

 

టీ మీడియా, నవంబర్ 21,మధిర: నవంబర్ 27వ తారీకు ఆదివారం ఆత్కూరు గ్రామంలోని అబ్బూరి వారి మామిడి తోటలో శ్రీసీతారామాంజనేయ కళాపరిషత్ మాటూరుపేట అధ్యక్షులు గడ్డం సుబ్బారావు ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాల కళాకారుల వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది.

Also Read : శాసనసభ్యులు పై విరుచుకు పడ్డ బీజేపీ నాయకులు

మధిర బంజారా కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. కావున రెండు జిల్లాల కళాకారులు ఈ వనసమారాధనకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని అన్నారు.ఈ సమావేశంలో కళాపరిషత్ గౌరవ అధ్యక్షులు పుతుంబాకా కృష్ణ ప్రసాద్, కార్యదర్శి గడ్డం శ్రీనివాసరావు, టీవీ రెడ్డి, మేడ వెంకటేశ్వరరావు, బాబ్లా పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube