యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచంద రక్తదాన శిబిరం

యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచంద రక్తదాన శిబిరం

0
TMedia (Telugu News) :

యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచంద రక్తదాన శిబిరం

టీ మీడియా, అక్టోబర్ 13, వనపర్తి బ్యూరో : యువశక్తి ఫౌండేషన్ సభ్యుడు అయినటువంటి శివకృష్ణ యాదవ్ జన్మదిన సందర్బంగా వారి మిత్ర బృందం కలిసి స్వచ్చందంగా ముందుకు వచ్చి శుక్రవారం రక్తదానం చేయడం జరిగింది. రక్తాదానం చేయడం వలన ఎంతో మంది ప్రాణాలు రక్షించిన వారము అవుతామని ఎటువంటి పుణ్య కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో యువశక్తి ఫౌండేషన్ స్టేట్ ఇంచార్జ్ గోబ్బురు నవీన్, ల్యాబ్ టెక్నిషన్ తిరుపతయ్య, స్టాఫ్ నర్సులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Also Read : యువతి పై అత్యాచారయత్నం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube