బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన వంగూరు ప్రమోద్ రెడ్డి

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన వంగూరు ప్రమోద్ రెడ్డి

0
TMedia (Telugu News) :

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన వంగూరు ప్రమోద్ రెడ్డి

టీ మీడియా, నవంబర్ 2, వనపర్తి బ్యూరో : పెబ్బేరు మండల పరిధిలోని కొత్త సూగూర్ గ్రామానికి చెందిన బత్తిని కిష్టమ్మ బుధవారం అకాల మరణం చెందగా ఇట్టి విషయాన్ని బీఅర్ఎస్ స్థానిక నేత వంగూరు ప్రమోద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా మానవ దృక్పథంతో 5000/- రూపాయలు చావు ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరిగింది. ఇట్టి సహాయాన్ని గ్రామ సర్పంచ్ జూదం వెంకటేష్ ఆధ్వర్యంలో మృతురాలి కుమారుడు బత్తిని శీలన్న కు అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు జూదం బీసన్న, బత్తిని జయ్యన్న, కేశపాగ శ్యామ్ ప్రసాద్, కేశపాగ రాముడు అడేం మధు, జూదం గోవిందు (సోషల్ మీడియా) , కేశపాగ శీలన్న , కురుమన్న, కృష్ణయ్య , జూదం వెంకటమ్మ, తలరీ సాంతయ్య, బత్తిని కురుమన్న , కేశపాగ బాలచంద్రుడు పాల్గొనడం జరిగింది.

Also Read : ఫోన్‌ హ్యాకింగ్‌ వ్యవహారంపై యాపిల్‌కు నోటీసులు ఇచ్చిన కేంద్రం

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube