రాష్ట్రాలపై పెత్తనం సరికాదు -ఎంపీ నామ నాగేశ్వరరావు
రాష్ట్రాలపై పెత్తనం సరికాదు -ఎంపీ నామ నాగేశ్వరరావు
రాష్ట్రాలపై పెత్తనం సరికాదు -ఎంపీ నామ నాగేశ్వరరావు
టీ మీడియా, మార్చి 22, ఖమ్మం:కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకవైపు పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్ ధరలు, వంట నూనెల రేట్లు పెంచుతూ సామాన్య ప్రజానీకంపై భారాలు… రాష్ట్రాలు సొంత వనరులతో పంటలు పండిస్తున్నా కొనకుండా చేస్తూ ఇబ్బందులకు గురి చేయడం సరికాదని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలని, రాష్ట్రాలను తొక్కి పెట్టే పనులు హర్షణీయం కాదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న డిమాండ్లపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో తాము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Also Read : గ్యాస్ ధరల పెంపు పై నిరసన తెలిపిన ఐద్వా
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube