ట్యాంక్ ద్వారా ఇంటింటికి నీళ్ళు
టీ మీడియా , మార్చి 14, వాజేడు:
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రములోని మిషన్ భగిరధ పైపులైన్ జగన్నాధపురం హై జంక్షన్ వద్ద లీకేజీ కారణంగా ఆదివారం నుండి మంగళవారం వరకు నీళ్ళు రావని తెలుపడం తో సోమవారం పెద్దగొల్లగూడెం గ్రామ పంచాయితీ లో సర్పంచ్ జజ్జరి మేనక ఆదేశాలతో గ్రామ పంచాయితీ సెక్రటరీ సిబ్బంది పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీటి సౌకర్యం లేని ఇండ్లకు నీళ్లను అందిస్తున్న పంచాయితీ సిబ్బంది ఈ మూడు రోజులు నీళ్ళు సరఫరా తెస్తామని సర్పంచ్ తెలిపారు. మిషన్ భగిరధ అధికారులకు ఫోన్ ద్వారా పైపులైన్ మరమత్తులు త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా అమే కోరారు.
Also Read : కాలువలో పడి విద్యార్థి మృతి
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube