సమ్మెను  ఉదృతంస్తాం  చేస్తాం

 సమ్మెను  ఉదృతం  చేస్తాం

0
TMedia (Telugu News) :

 సమ్మెను  ఉదృతం  చేస్తాం

టీ మీడియా ఆగస్టు 5 ఖిల్లా ఘనపురం:

 మండల ఉపాధ్యక్షులు దాసు మాట్లాడుతూ వేతనాలు పెంచాలని పర్మనెంట్ చేయాలని కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించాలని మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ గ్రాట్యూటీ అమలు చేయాలని మున్సిపల్ కార్మికుల వాలే గ్రామపంచాయతీ కార్మికులకు కూడా జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు అమలు చేయాలని ఆ వేతనాలకు ప్రభుత్వమే గ్రాంట్ ఇవ్వాలని డిమాండ్ తో పాటు మొత్తం 14 డిమాండ్లపై గత 32 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ గ్రామ పంచాయతి ఉద్యోగ కార్మికులు సమ్మె చేస్తున్నారు ఈ సమ్మెను ఉధృతం చేయడానికి ఆగస్టు 6 తారీకు నాడు హైదరాబాదులో వివిధ రాజకీయాల పార్టీలు ప్రజా సంఘాలు సామాజిక సంఘాలతో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించారు

 

 alsoread:అధాని గ్రూప్ పేరుతో అక్రమం

ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి కార్మికుల కష్టాన్ని బట్టి ఫలితం ఇవ్వాలని వారు కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు శ్రీనివాసులు లక్ష్మీనారాయణ వెంకటేష్ రాములు కోకియా తిరుపతయ్య ఆంజనేయులు బాలయ్య బిక్షపతి బాలస్వామి గంగాదేవి బాలమ్మ పుష్ప కవిత చంద్రమ నరసింహ మన్యం కొండమ్మ చెన్నయ్య నాగేష్ నాగయా దాసు వెంకటేష్ బద్రు విజయలక్ష్మి సరిత నాగమణి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube